kalluru: డీసీసీబీ కొత్త బ్రాంచ్ ప్రారంభం.. హాజరైన మంత్రి తుమ్మల!
kalluru: కల్లూరులో నూతనంగా ఏర్పాటు చేసిన DCCB బ్యాంకు బ్రాంచ్ను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ప్రారంభించారు
kalluru: డీసీసీబీ కొత్త బ్రాంచ్ ప్రారంభం.. హాజరైన మంత్రి తుమ్మల!
కల్లూరు: సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరు పట్టణములో నూతన గా ఏర్పాటుచేసిన డి సి సి బి నూతన బ్రాంచ్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఉదయం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల తో పాటు సత్తుపల్లి నియోజకవర్గ శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమై దయానంద్ తో పాటు సహకార సంఘ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, తుమ్మల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Next Story




