Gannavaram: కనకాయలంక కాజ్వేను ముంచెత్తిన వరద నీరు.. రాకపోకలు బంద్!

Gannavaram: కోనసీమ జిల్లా పి.గన్నవరంలో గోదావరి వరద పెరిగింది. చాకలిపాలెం వద్ద కనకాయలంక కాజ్వేపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

RAJU, P GANNAVARAM
Published on: 1 Aug 2026 12:01 PM IST
Gannavaram
X

Gannavaram: కనకాయలంక కాజ్వేను ముంచెత్తిన వరద నీరు.. రాకపోకలు బంద్!

అంబేద్కర్ కోనసీమ జిల్లా..

చాకలిపాలెంవద్ద... కనకాయలంక కాజ్వేపైకి చేరిన వరదనీరు..

దీంతో.. పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లా ల సరిహద్దు ప్రాంతమైన కనకాయలంకలో రాకపోకలకు అంతరాయం..

ప్రత్యామ్నాయంగా పడవలపై ప్రయాణం కొనసాగిస్తున్న గ్రామ ప్రజలు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story