Mahabubnagar: భూత్పూర్ వద్ద ఎన్‌హెచ్ 44పై బస్సు బోల్తా 21 మందికి గాయాలు!

Mahabubnagar: మహబూబ్‌నగర్ భూత్పూర్ వద్ద NH-44పై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 Aug 2026 12:11 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: భూత్పూర్ వద్ద ఎన్‌హెచ్ 44పై బస్సు బోల్తా 21 మందికి గాయాలు!

Mahabubnagar: మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద ఎన్ హెచ్ 44 పై రోడ్డు ప్రమాదం.

హైదరాబాదు నుండి అరుణాచలం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..

21 మందికీ గాయాలు.

క్షత గాత్రులను హైదరాబాద్ తరలింపు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story