Kohir: గాలిదుమారానికి 3 ఎకరాల్లో అరటి తోట ధ్వంసం

Kohir: కోహిర్ మండలం పిచరాగడి గ్రామంలో గాలిదుమారం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల ధాటికి రైతు రాంరెడ్డికి చెందిన 3 ఎకరాల అరటి తోట పూర్తిగా నేలమట్టమైంది.

YOGANAND REDDY
Published on: 19 May 2026 2:04 PM IST
Kohir
X

Kohir: గాలిదుమారానికి 3 ఎకరాల్లో అరటి తోట ధ్వంసం

కోహిర్: పిచరాగడి గ్రామంలో గాలిదుమారం బీభత్సం ఒక్కసారిగా ఈదురు గాలులు భారీగా రావడంతో నెలకొరిగిన రైతు రాంరెడ్డికి చెందిన అరటి తోట మరో నెల రోజుల్లో తోట చేతికి వచ్చే సమయంలో ఈదురుగాలులకు 3 ఎకరాల్లో సాగు చేసిన అరటి తోట నేలమట్టం 5 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్న రైతు.

YOGANAND REDDY

YOGANAND REDDY

Next Story