Nalgonda: నిడమానూరు తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ సమీక్ష!

Nalgonda: నల్గొండ జిల్లా నిడమానూరు ఎమ్మార్వో ఆఫీసులో జేసీ శ్రీనివాస్, డీసీసీ ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత ఓటర్ల జాబితా సవరణ (SIR) పనులపై సమీక్ష నిర్వహించారు.

Saleem, Nalgonda
Published on: 29 July 2026 8:17 PM IST
Nalgonda
X

Nalgonda: నిడమానూరు తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ సమీక్ష!

నల్గొండ: నల్గొండ జిల్లా నిడమానూరు మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో ప్రత్యేక తీవ్రమైన ఓటర్ల జాబితా సవరణ (SIR - Special Intensive Revision) కార్యక్రమంపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

​ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ గారితో కలసి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు శ్రీ పున్న కైలాష్ నేత గారు పాల్గొని, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేందుకు అధికారులు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story