Nalgonda: మరణంలోనూ వెలుగులు నింపిన మధుసూదన్ రావు!

Nalgonda: సీనియర్ జర్నలిస్ట్, డిప్యూటీ సీఎం సీపీఆర్ఓ మధుసూదన్ రావు మరణం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 April 2026 11:01 AM IST
Nalgonda
X

Nalgonda: మరణంలోనూ వెలుగులు నింపిన మధుసూదన్ రావు!

నల్లగొండ:​ సీనియర్ జర్నలిస్ట్, డిప్యూటీ సీఎం సీపీఆర్ఓ మధుసూదన్ రావు భౌతికంగా దూరమైనా, మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపనున్నారు. నిన్న గుండెపోటుతో కన్నుమూసిన ఆయన నేత్రాలను, కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈరోజు దానం చేశారు. ​ఈ సందర్భంగా ఆయన భార్య మాట్లాడుతూ.. "నా భర్త మరణం మాకు తీరని వేదన మిగిల్చినప్పటికీ, ఆయన కళ్ల ద్వారా మరో ఇద్దరు ఈ లోకాన్ని చూడబోతున్నారనే విషయం కొంత ఉపశమనాన్ని ఇస్తోంది," అని భావోద్వేగానికి లోనయ్యారు. సామాజిక బాధ్యతతో కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story