New Delhi: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రధాని మోదీ భేటీ!

New Delhi: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక సమావేశం. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సేవలను స్మరిస్తూ ఉపాధ్యాయులకు కీలక సూచనలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Sept 2026 11:41 AM IST
New Delhi
X

New Delhi: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రధాని మోదీ భేటీ!

New Delhi: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారితో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను ప్రధాని మోజడీ గుర్తు చేసుకున్నారు.

ఉత్తమ ఉపాధ్యాయుల అనుభవనాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు క్రీడలు ఆడే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story