Nizamabad: పౌష్టికాహారం - ఆరోగ్య శిశువు.. ఘనంగా ముగిసిన పోషణ పక్ష వేడుకలు
Nizamabad: నిజామాబాద్ జిల్లా కంఠం గ్రామంలో పోషణ పక్ష వేడుకలు ఘనంగా జరిగాయి.
Nizamabad: పౌష్టికాహారం - ఆరోగ్య శిశువు.. ఘనంగా ముగిసిన పోషణ పక్ష వేడుకలు
ఆర్మూర్: జిల్లా కేంద్ర నందిపేట్ మండలం కంఠం గ్రామంలో పోషణ పక్ష కార్యక్రమంలో భాగంగా కంఠం గ్రామంలో నిర్వహించబడినది .ఈ కార్యక్రంలో తల్లులకు పోషణ గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. మరియు 0- 6 నెలల పిల్లల మెచడు అభివృది గురించి చెప్పడం జరిగింది. గర్భని బాలింతలకు తీసుకోవార్చిన జాగ్రత్తల గురించి తెలియచేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా సామూహిక సీమంతాలు,అన్నా ప్రాసన, అక్షరబ్యాసం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లొ గ్రామ సర్పంచ్ అజిగిరి సాయినాథ్, ICDS సూపర్ వైజర్ రేఖా, అంగన్వాడీ టీచర్లు, గ్రామ సెక్రెటరీ మారుతీ రావు, ANM ఆశ లు, అంగన్వాడి ఆయాలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.
Next Story




