Prakasam: అద్దంకి పొలంలో రైతుకు పాము కాటు.. ఆసుపత్రికి తరలింపు!

Prakasam: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో వరి నారుమడికి నీరు పెడుతుండగా మురికిపూడి ఇమ్మానుయేల్ అనే రైతు పాము కాటుకు గురయ్యారు.

Kolla Singaiah, Addanki
Published on: 9 Sept 2026 4:47 PM IST
Prakasam
X

Prakasam: అద్దంకి పొలంలో రైతుకు పాము కాటు.. ఆసుపత్రికి తరలింపు!

ప్రకాశం: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో బుధవారం ఉదయం వరి నాట్లు కోసం , వరి నారు మడికి నీరు పెట్టుకుంటూ పొలం పనులు చేసుకుంటున్న మురికిపూడి ఇమ్మానుయేల్ 47 సం అనే రైతు పొలం గట్టుమీద పాము కాటుకు గురయ్యాడు. తోటి రైతులు హుటాహుటిన ప్రైవేట్ వాహనంలో అద్దంకి ఆసుపత్రికి తరలించారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story