Markapuram: ఇంట్లో దాచిన కర్ణాటక మద్యం.. గిద్దలూరులో పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు

Markapuram: గిద్దలూరు మండలం సంజీవరాయునిపేటలో అక్రమ కర్ణాటక మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 12 May 2026 9:23 AM IST
Markapuram
X

Markapuram: ఇంట్లో దాచిన కర్ణాటక మద్యం.. గిద్దలూరులో పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు

మార్కాపురం జిల్లా: గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట గ్రామంలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారన్న సమాచారం తో నిన్న రాత్రి ఎక్సైజ్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మార్కాపురం ESTF సిబ్బందితో కలిసి గ్రామానికి చెందిన యర్రంరెడ్డి రమణారెడ్డి అనే వ్యక్తి ఇంటి వద్ద కర్ణాటక రాష్ట్రానికి చెందిన 5 మద్యం సీసాలు, 750ml పరిమాణం గలవి స్వాధీనం చేసుకుని అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది సదరు వ్యక్తిని అరెస్ట్ చేయవలసి ఉందని, M. జయరావు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story