Korisapadu: ప్రతి బుధవారం గ్రామాల్లో స్వచ్ఛత పనులు MPDO రాజ్యలక్ష్మి
Korisapadu: ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్లలో స్వచ్ఛ పథం శానిటైజేషన్ కార్యక్రమం జరిగింది.
Korisapadu: ప్రతి బుధవారం గ్రామాల్లో స్వచ్ఛత పనులు MPDO రాజ్యలక్ష్మి
కొరిశపాడు: ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మెదరమెట్ల గ్రామంలో బుధవారం స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కొరిశపాడుMPDO రాజ్యలక్ష్మి, MRO సుబ్బారెడ్డి పాల్గొని శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా MDO రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి బుధవారం స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని మండలం లోని ఆయా గ్రామాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ AEప్రసాద్,APMమాణిక్యాలరావు,APO గాయత్రీ లక్ష్మి,RWS AE కాలేషా పాల్గొన్నారు.
Next Story




