Markapuram: ప్రశాంతంగా ముగిసిన ఏపీ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష

Markapuram: మార్కాపురంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గురుకుల పాఠశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CAT) ప్రశాంతంగా జరిగింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 24 April 2026 12:15 PM IST
Markapuram
X

Markapuram: ప్రశాంతంగా ముగిసిన ఏపీ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష

Markapuram: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గురుకుల పాఠశాలల 5 వ తరగతి మరియు 6 ..7..8 తరగతులలో మిగిలిన ఖాళీలకు జరిగుతున్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష ( CAT ) మార్కాపురం జిల్లా కేంద్ర మార్కాపురం నందు కట్టుదిట్టమైన భద్రతా ..పటిష్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా జరిగినట్లు .. జిల్లా పరిషత్ బాలుర ఉన్నతపాఠశాల కేంద్రంలో 263/288 హాజరు కాగా ..బాలికల ఉన్నతపాఠశాల కేంద్రంలో 207/233 ..హాజరయ్యారని.. మార్కాపురం జిల్లా సమన్వయ కర్త గంటా మోహన్ రెడ్డి తెలిపారు.. మునగాల చంద్రశేఖర్ రెడ్డి.. వి.శ్రీదేవి ఆయా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు గా వ్యవహరించగా..వెంకట శివారెడ్డి.. మౌలేష్ లు డిపార్ట్మెంట్ అధికారులుగా వ్యవహరించారని తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story