Siddipet: సిద్దిపేట జిల్లాలో ఆధ్యాత్మిక శోభ.. ఆలయ పూజల్లో భక్తుల రద్దీ
Siddipet: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చిన్న తడ్కపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మహంకాళి, పోచమ్మ దేవాలయాల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది.
Siddipet: సిద్దిపేట జిల్లాలో ఆధ్యాత్మిక శోభ.. ఆలయ పూజల్లో భక్తుల రద్దీ
Siddipet: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చిన్న తడ్కపల్లి గ్రామంలో నూతననిర్మించిన మహంకాళి, పోచమ్మ దేవాలయ ప్రతిష్ట మహోత్సవంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్బంగా తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ మిరుదొడ్డి మండలంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని రైతులకు మంచి పంటలు పండాలని అమ్మవారిని కోరుకున్నారు.
Next Story




