Kaviti: కవిటి చింతామణి ఆలయానికి రూ.25 వేల విలువైన సామాగ్రి అందజేత!
Kaviti: శ్రీకాకుళం జిల్లా కవిటిలోని శ్రీ చింతామణి అమ్మవారి ఆలయానికి ట్రస్ట్ నిర్వాహకులు రూ.25 వేల విలువైన కంచు పూజా సామాగ్రిని అందజేశారు.
Kaviti: కవిటి చింతామణి ఆలయానికి రూ.25 వేల విలువైన సామాగ్రి అందజేత!
కవిటి: కవిటి పట్టణంలో కొలువైన శ్రీ చింతామణి అమ్మవారి ఆలయానికి కంచు పూజా సామాగ్రిని అందజేశారు. శ్రీ చింతామణి అమ్మవారి ట్రస్ట్ హైదరాబాద్ - కవిటి వ్యవస్థాపకుడు ఇందిరా దేవి కుమార్తె శాంతి సందీప్ రూ. 25 వేల విలువ గల రెండు పెద్ద కంచు పళ్లెములు, రెండు జేగంటలను అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీ సమక్షంలో అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఇందిరా దేవి, పూడి అబ్బాయి, పాండవ శేఖర్, బెందాళం వెంకటేశ్వరరావు, బెందాళం కామరాజు, ఆరంగి రాజు, మొగిలిపురి కృష్ణారావు, మొగిలిపురి సీతారాం, బీ రవణ, గొండ్యాల భాస్కరరావు, బొచ్చు గురుదేవ్, శ్రీను, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Next Story




