Veeraghattam: సైబర్ నేరాలు, గంజాయిపై ఉపాధి కూలీలకు ఎస్ఐ అవగాహన
Veeraghattam: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం ఎస్ఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో బొడ్లపాడు గ్రామంలో అవగాహన సదస్సు జరిగింది.
Veeraghattam: సైబర్ నేరాలు, గంజాయిపై ఉపాధి కూలీలకు ఎస్ఐ అవగాహన
వీరఘట్టం: ఎస్పీ గారి ఆదేశాల మేరకు, వీరఘట్ట S.I షణ్ముఖరావు మరియు సిబ్బంది కలిసి బొడ్లపాడు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఉపాధి హామీ పథకం (NREGA) కూలీలతో సమావేశమై, వారికి క్రింది అంశాలపై అవగాహన కల్పించాము సార్:
మత్తుపదార్థాల నిరోధం (Anti-Drug Awareness)
రోడ్డు భద్రత (Road Safety)
బాల్యవివాహాల నిషేధం (Child Marriages)
సైబర్ నేరాలు (Cyber Crime)
మహిళలపై జరిగే నేరాలు (Crime against women) ఈ కార్యక్రమంలో బొడ్లపాడు గ్రామ స్థానిక జనసేన నాయుకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ పొన్నాడ శంకర్ రావు, గ్రామ ప్రజలు పెద్దలు యువత పాల్గొనడం జరిగింది.
Next Story




