Siddipet: ధర్మాజీపేటలో జై భీమ్ నినాదాల హోరు.. కౌన్సిలర్ల ఘన నివాళి!
Siddipet: దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజీపేటలో జరిగిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల ప్రత్యేక దృశ్యాలు.
Siddipet: ధర్మాజీపేటలో జై భీమ్ నినాదాల హోరు.. కౌన్సిలర్ల ఘన నివాళి!
Siddipet: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట లో 7 వార్డు కౌన్సిలర్ గోవింద్ గారి శోభ రాణి విష్ణువర్ధన్ రెడ్డి, 8 వార్డ్ కౌన్సిలర్ మెరుపుల సాయికుమార్ గౌడ్ మరియు 9 వార్డు కౌన్సిలర్ వనం రమేష్ గార్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లు బత్తుల స్వామి, దివిటి కనకయ్య, మరియు తాజా మాజీ రాజకీయ నాయకులు, బిసి, ఎస్సీ, ఎస్టీ అన్ని కుల సంఘాల నాయకులు, పెద్దలు, యువకులు, ప్రజలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




