Renigunta: పర్యటన ముగింపు రేణిగుంట నుంచి కుప్పంకు బయలుదేరిన సీఎం

Renigunta: తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో కుప్పంకు బయలుదేరిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 3 July 2026 10:53 AM IST
Renigunta
X

Renigunta: పర్యటన ముగింపు రేణిగుంట నుంచి కుప్పంకు బయలుదేరిన సీఎం

రేణిగుంట: తిరుపతి జిల్లా పర్యటనను ముగించుకున్న అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్‌లో కుప్పంకు బయలుదేరారు.

రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో ఆయన ప్రయాణం ప్రారంభించారు.

పర్యటన సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సమీక్ష సమావేశాల్లో పాల్గొన్న సీఎం, అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచనలు చేసి కుప్పం పర్యటనకు వెళ్లారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story