'ఎస్బీఐతో ఘర్షణ రాష్ట్ర ప్రభుత్వానికే నష్టం.. బెదిరింపు ధోరణి సరికాదు': బీజేపీ నేత విఠల్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో రాయదుర్గంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కి కేటాయించిన 5 ఎకరాల స్థలంపై ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Arun Chilukuri
Published on: 20 Jun 2026 12:23 PM IST
ఎస్బీఐతో ఘర్షణ రాష్ట్ర ప్రభుత్వానికే నష్టం.. బెదిరింపు ధోరణి సరికాదు: బీజేపీ నేత విఠల్
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో రాయదుర్గంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కి కేటాయించిన 5 ఎకరాల స్థలంపై ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై హెచ్‌ఎంటీవీ డిబేట్‌లో పాల్గొన్న బీజేపీ నాయకుడు విఠల్ మాట్లాడుతూ, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థను రాజకీయ పార్టీలాగా చూస్తూ బెదిరింపు ధోరణికి దిగడం అత్యంత విచారకరమని మండిపడ్డారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story