ప్రభుత్వాలు మారినా రైతుల రాత మారలేదు.. హెచ్ఎంటివి డిబేట్లో బీజేపీ నేత వెంకట్ రెడ్డి ఆవేదన!
News Analysis: దేశంలో, రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉందని బీజేపీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు మారినా రైతుల రాత మారలేదు.. హెచ్ఎంటివి డిబేట్లో బీజేపీ నేత వెంకట్ రెడ్డి ఆవేదన!
News Analysis: దేశంలో, రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉందని బీజేపీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న వర్షాకాలంలో దేశవ్యాప్తంగా ఎల్ నినో (El Nino) ప్రభావం తీవ్రంగా ఉండనుందనే హెచ్చరికలు, తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై హెచ్ఎంటివి నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ డిబేట్లో బీజేపీ తరఫున వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నాగేంద్ర గౌడ్, కాంగ్రెస్ ప్రతినిధి జితేందర్ పాల్గొని తమ వాదనలను వినిపించారు.
Next Story




