Business Pulse: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. పసిడి రేట్లు పెరగడానికి గల ఆ 4 ప్రధాన కారణాలు ఇవే!
Business Pulse: బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయా? ఈరోజు పసిడి ధర పెరగడానికి గల అసలైన కారణాలు ఏంటి?
Business Pulse: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. పసిడి రేట్లు పెరగడానికి గల ఆ 4 ప్రధాన కారణాలు ఇవే!
Business Pulse: ఇంటర్నేషనల్ మార్కెట్తో పాటు దేశీయంగా కూడా బంగారం ధరల్లో వడిదుడుకులు భారీగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు, తాజాగా మళ్లీ స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. ఈరోజు మార్కెట్లో 100 గ్రాముల బంగారానికి దాదాపు రూ. 1,200 నుండి రూ. 1,700 (మరికొన్ని ప్రాంతాల్లో రూ. 2,500 వరకు) ధర పెరిగింది. ఈ హఠాత్ పెరుగుదలకు గల కారణాలను ప్రముఖ ఆర్థిక నిపుణులు అనిల్ కుమార్ మరియు మార్కెట్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు 'hmtv బిజినెస్ పల్స్' ప్రత్యేక డిబేట్లో విశ్లేషించారు.
Next Story




