Burning Topic: పాకిస్తాన్ అసలు రూపం బయటపెట్టిన సింగపూర్
Burning Topic: పాకిస్థాన్ కేంద్రంగా సాగుతున్న సీమాంతర ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ వ్యూహాత్మక చర్యలు వేగవంతం చేసింది.
Burning Topic: పాకిస్తాన్ అసలు రూపం బయటపెట్టిన సింగపూర్
Burning Topic: పాకిస్థాన్ ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామం అనే విషయం బహిరంగ రహస్యమే.. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, అల్-ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలను ఆ దేశం పెంచి పోషించమే కాదు.. మన దేశంపై దాడులకు వారిని ఉసిగొలుపుతోంది.
పాకిస్థాన్ను కట్టడి చేసే దిశగా మన దేశం చేపట్టిన చర్యల ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు శాశ్వతంగా మద్దతు నిలిపివేసే వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్ స్పష్టం చేసింది. తాజాగా పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 23 మంది ఆపరేటివ్స్ను ఉపా చట్టం కింద ఉగ్రవాదులుగా ప్రకటించింది భారత్.
Next Story




