PM Modi: ఇండోనేషియాలో పీఎం మోదీ భావోద్వేగ ప్రసంగం.. భారత్-ఇండోనేషియా బంధంపై కీలక వ్యాఖ్యలు!

PM Modi: ఇండోనేషియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల చారిత్రక, సాంస్కృతిక బంధాలను గుర్తుచేస్తూ భావోద్వేగ ప్రసంగం చేశారు.

Arun Chilukuri
Published on: 8 July 2026 5:25 PM IST
PM Modi
X

PM Modi: ఇండోనేషియాలో పీఎం మోదీ భావోద్వేగ ప్రసంగం.. భారత్-ఇండోనేషియా బంధంపై కీలక వ్యాఖ్యలు!

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా జకార్తాలో భారత సంతతి (డయాస్పోరా) ప్రతినిధులను ఉద్దేశించి, అలాగే ఇండోనేషియా పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం విశేషంగా నిలిచింది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను గుర్తుచేస్తూ ప్రధాని భావోద్వేగంగా మాట్లాడారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story