Visakhapatnam: ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ సాధించడమే జనసేన లక్ష్యం!
Visakhapatnam: విశాఖలో జనసేన ఆత్మీయ సమావేశం.. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధడమే లక్ష్యమన్న పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్.
Visakhapatnam: ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ సాధించడమే జనసేన లక్ష్యం!
Visakhapatnam: విశాఖ నాదెండ్ల మనోహర్, జనసేన పి ఎస్ సి చైర్మన్, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఏ విధంగా సిద్ధమవ్వాలనే దానిపై ఈరోజు ఆత్మీయ సమావేశం. పొత్తులో భాగంగా టిడిపి, బిజెపి, జనసేన సమన్వయ పరచుకుంటూ డివిజన్ల స్థాయిలో సమీక్ష.
ఎన్నికల్లో 100% స్ట్రైక్ సాధించే విధంగా జనసేన అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది, పవన్ కళ్యాణ్ సూచనలతో అన్ని ప్రాంతాల్లో ముందుగా పూర్తిగా అవగాహన తెచ్చుకొని బలాలు చూసుకుంటున్నాం.
ఎక్కడ మంచి అభ్యర్థులు ఉన్నారో ఎంపిక చేసుకునే ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం, ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కమిటీలు నియమించుకుంటూన్నాం. క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎవరికీ ఇబ్బంది కలకుండా మంచి అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత తీసుకున్నాం.




