Bheemili: భీమిలిలో రోడ్డు ప్రమాదం: ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి
Bheemili: భీమిలి దొరతోట రోడ్డులో ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో పక్కూర్తి లక్ష్మణ్ దుర్మరణం చెందగా, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
Bheemili: భీమిలిలో రోడ్డు ప్రమాదం: ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి
ఆటో బోల్తా.
వ్యక్తి దుర్మరణం.
భీమిలి:
దొరతోట రోడ్డులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పక్కూర్తి లక్ష్మణ్(40) అనే వ్యక్తి మృతి చెందాడు.రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తున్న లక్ష్మణ్పైకి అదుపుతప్పిన ఆటో దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు.కేజీహెచ్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆటోలోని ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
Next Story




