Visakhapatnam: మారికవలస గురుకుల పాఠశాల తరలింపుపై ఆందోళన
Visakhapatnam: విశాఖ మారికవలస గురుకుల పాఠశాల తరలింపును నిరసిస్తూ తల్లిదండ్రులు, వైయస్సార్సీపీ నేతలు గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
Visakhapatnam: మారికవలస గురుకుల పాఠశాల తరలింపుపై ఆందోళన
విశాఖపట్నం: మారికవలస APTWS లో ముందు బైటాయించిన గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు. విద్యార్దులు తల్లిదండ్రులు గేటు దగ్గరకి వెళ్ళి యాజమాన్యం తో వాగ్వివాదం.
గేటు ఎదుట భోజనం చేస్తున్న మాజీ మంత్రి బాలరాజు,ఎంఎల్స్సి కుంభ రవిబాబు. గురుకుల పాఠశాల తర్లించవద్దని గేటు ముందు పడుకుని నిరసన తెలుపుతున్న వైసిపి నేతలు.
Next Story




