Parvathipuram: ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: ఎస్ఐ వెంకన్న!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ కార్గిల్ జంక్షన్ వద్ద రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Updated on: 16 Aug 2026 7:23 PM IST
Parvathipuram
X

Parvathipuram: ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: ఎస్ఐ వెంకన్న!

పార్వతీపురం: పోలీసు ఆధ్వర్యంలో, పాలకొండ పోలీస్ స్టేషన్ / సర్కిల్ సరిహద్దుల్లోని కార్గిల్ జంక్షన్ వద్ద రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సబ్ ఇన్ స్పెక్టర్ (SI) డి. వెంకన్న స్థానిక వాహనదారులు, ప్రజలను ఉద్దేశించి రోడ్డు భద్రతా నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఎస్ఐ తెలిపారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story