Parvathipuram: పార్వతీపురంలో రూ. 2 లక్షల దోపిడీ కేసు ఛేదింపు!
Parvathipuram: పార్వతీపురంలో పది రోజుల క్రితం జరిగిన సంచలన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు.
Parvathipuram: పార్వతీపురంలో రూ. 2 లక్షల దోపిడీ కేసు ఛేదింపు!
పార్వతిపురం: పదిరోజుల క్రితం జరిగిన దోపిడీ కేసు ఛేదింపు.. ఇద్దరు ఒడిశా వాసుల అరెస్టు. తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మించి విజయవాడ వాసిపై దాడి.. రూ.2 లక్షలు అపహరించిన వైనం.
కొత్తవలస వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రూ.90 వేల నగదు, రెండు ద్విచక్ర వాహనాల స్వాధీనం.
విచారణలో వెలుగులోకి ఇతర నేరాలు.. మాయా నాణెం పేరిట మోసం, బట్టల వ్యాపారి వద్ద దోపిడీ చేసినట్లు నిందితుల అంగీకారం.
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏఎస్పీ మనీషారెడ్డి.. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం ముమ్మర గాలింపు.
Next Story




