Jangaon: విరబూసిన మతసామరస్యం.. ముస్లిం సోదరులకు రాఖీలు కట్టిన హిందూ మహిళలు!

Jangaon: జనగామ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మతసామరస్య వేడుకలు ఘనంగా జరిగాయి. నమాజ్ అనంతరం ముస్లిం నాయకులకు హిందూ మహిళలు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 28 Aug 2026 10:40 PM IST
Jangaon
X

Jangaon: విరబూసిన మతసామరస్యం.. ముస్లిం సోదరులకు రాఖీలు కట్టిన హిందూ మహిళలు!

జనగామ: జనగామలో విరబూసిన మతసామరస్యం జనగామ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో రక్షాబంధన్ వేడుకలు అత్యంత వైభవంగా, సోదరభావంతో జరిగాయి. ​నమాజ్ అనంతరం సోదరభావం ప్రార్థనల నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

​రాఖీలు కట్టించుకున్న ముస్లిం సోదరులు ముస్లిం నాయకులు మహమ్మద్ అజారుద్దీన్, మహమ్మద్ యాకూబ్ పాషాలకు హిందూ సోదరీమణులు రాఖీలు కట్టి, తమ ఆప్యాయతను చాటుకున్నారు. ​శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో మహమ్మద్ గులాంబాయి, షకిల్ భాయ్ తదితరులు పాల్గొని, ప్రజలందరికీ రక్షాబంధన్ మరియు సామరస్య శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఐక్యతకు నిదర్శనం గంగా-జమునా తెహజీబ్‌కు నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన జనగామ పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story