Warangal: వరంగల్ ఎంజీఎంలో మహబూబాబాద్ జైలు ఖైదీ మృతి!
Warangal: మహబూబాబాద్ సబ్ జైలు రిమాండ్ ఖైదీ వెంకన్న ఎంజీఎంలో మృతి. జైలు అధికారుల దాడి వల్లే చనిపోయాడని బంధువుల ఆరోపణ, ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత.
Warangal: వరంగల్ ఎంజీఎంలో మహబూబాబాద్ జైలు ఖైదీ మృతి!
వరంగల్: * మహబూబాద్ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ వెంకన్న మృతి. 2017 లో హత్య నేరం లో నిందితుడు. * బెయిల్ పై బయటికి వచ్చాక కోర్టుకు హాజరు కాకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ చేసిన కోర్ట్.
నిందితుడిని జులై 31న అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒకటవ తేదీ కోర్టులో హాజరు పరిచి మహబూబాద్ సబ్ జైలుకు తరలింపు.
జైల్లో అస్వస్థతకు గురికావడంతో ఎంజీఎం తీసుకొచ్చిన జైలు అధికారులు ఎంజీఎం లో చికిత్స పొందుతు ఖైదీ వెంకన్న మృతి. జైల్ అధికారులు కొట్టడం వల్లే వెంకన్న మృతి చెందాడని ఆరోపిస్తున్న మృతుని బంధువులు శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్న అధికారులు.
Next Story




